మాలకొండ కు సమకూరిన రూ.11,74,616 ఆదాయం

80చూసినవారు
మాలకొండ కు సమకూరిన రూ.11,74,616 ఆదాయం
వలేటివారిపాలెం మండలంలోని గల మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శనివారం వివిధ కేటగిరీల క్రింద రూ.11,74,616 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేబి శ్రీనివాసరావు తెలిపారు.అందులో ప్రధానంగా అన్నదానం వలన రూ.4,61,616 ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,63,500 లడ్డు ప్రసాదం కింద రూ.1,86,095 తలనీలాల ద్వారా రూ.59,975 ఇతరములు ద్వారా రూ.103,430 ఆదాయం సమకూరిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్