ఓగూరు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ

1545చూసినవారు
కందుకూరు మండలం ఓగూరు గ్రామంలోని 152 పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సందర్భంగా సోమవారం ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకుల దాడిలో టిడిపి కార్యకర్త మంగపాటి మోహన్ కు గాయాలయ్యాయి పోలింగ్ బూత్ వద్దకు మోహన్ వెళ్ళిన సందర్భంలో కావాలనే వైసీపీ నాయకులు రాయితో తనపై దాడి చేశారని మోహన్ ఆరోపిస్తున్నారు. గాయపడిన మోహన్ కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్