వైయస్ఆర్ కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
వైయస్ఆర్ కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు లింగసముద్రం మండలాల్లో మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్లూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ ఘనంగా నివాళులర్పించారు. వైయస్సార్ అంటేనే పేదల మనిషి, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్