పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
గుడ్లూరు అంగన్వాడి కేంద్రంలో శనివారం జరిగిన పౌష్టికాహార వారోత్సవాల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రంలో జరిగిన సీమంతం సందర్భంగా మహిళలను ఆయన ఆశీర్వదించారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, పిల్లలను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందజేస్తుందని ఈ పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్