ప్రజలకు బిరియాని వడ్డించిన మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
ప్రజలకు బిరియాని వడ్డించిన మాజీ ఎమ్మెల్యే
కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ రావు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ప్రజలకు బిర్యానీ వడ్డించారు. పేద ప్రజల ఆకలి తీర్చడం వైఎస్ఆర్ తోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వైద్యం, చదువు అందాలన్నదే ఆయన కోరికన్నారు.

సంబంధిత పోస్ట్