దగదర్తి: వైసీపీలోకి చేరికలు

82చూసినవారు
దగదర్తి మండలంలో పలువురు శనివారం రాత్రి వైసీపీ పార్టీలో చేరారు. వారికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్