కావలి: నామినేషన్ దాఖలు చేసిన కావ్య కృష్ణారెడ్డి

56చూసినవారు
కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం కావలి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కావలి పట్టణంలోని ఆయన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిరాడంబరంగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్