మైపాడు బీచ్ కి పోటెత్తిన భక్తులు

63చూసినవారు
నెల్లూరు పట్టణంలో రొట్టెల పండు గ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. బారాషాహీద్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్ కు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లను చేయించారు. ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్