బుచ్చిరెడ్డిపాలెంలో అగ్నిగుండం తొక్కిన భక్తులు

62చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మొహరం పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత కాశీ పాలెం పీర్ల చావిడి వీధిలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం బుధవారం వేకువజామున భక్తులు అగ్నిగుండం తొక్కారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్