బుచ్చిరెడ్డిపాలెంలో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

69చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని మూడు, నాలుగు, ఐదు వార్డుల్లో శుక్రవారం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్