విడవలూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

75చూసినవారు
విడవలూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
విడవలూరు మండలానికి చెందిన పలువురు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీ రెడ్డి ఆధ్వర్యంలో అన్నారెడ్డి పాలెం గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్