దేశంలోనే తొలి ఏకగ్రీవ ఎంపీ తెలుగోడే!

580చూసినవారు
దేశంలోనే తొలి ఏకగ్రీవ ఎంపీ తెలుగోడే!
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. అయితే దేశంలో తొలి ఏకగ్రీవ ఎంపీ మన తెలుగోడే. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన TN విశ్వనాథరెడ్డి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 1957లో రాజంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయగా, ఇతర పార్టీలేవీ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్