28న ఎమ్మార్పీఎస్ కార్యాలయానికి భూమి పూజ

56చూసినవారు
28న ఎమ్మార్పీఎస్ కార్యాలయానికి భూమి పూజ
నెల్లూరు నగరంలోని 9 డివిజన్ స్థానిక కుసుమ హరిజనవాడలో ఈనెల 28వ తేదీ ఎంఆర్పిఎస్ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ పేర్కొన్నారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర సంఘ అవసరాల కోసం ఈ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్