ఉదయగిరి నుంచి హైదరాబాద్ కు అత్యాధునిక బస్సులు

57చూసినవారు
ఉదయగిరి నుంచి హైదరాబాద్ బిహెచ్ఈఎల్ వరకు అత్యాధునిక రెండు నూతన బస్సులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ గురువారం ప్రారంభించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఎందరో ఉదయగిరి మెట్ట ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు. వీళ్ళందరూ బస్సులు ఎక్కాలంటే దుత్తలూరు లేదా నందిపాడు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల, డిపో మేనేజర్ ఉన్నత అధికారులతో మాట్లాడి రెండు నూతన బస్సులు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్