జిల్లా ఎస్పీతో దళిత సంఘాల నేతలు భేటీ

67చూసినవారు
జిల్లా ఎస్పీతో దళిత సంఘాల నేతలు భేటీ
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జగదీశ్ ను దళిత హక్కులు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే రమేశ్, వ్యవస్థాపకుడు మీనుగ గోపాల్ శనివారం కలిశారు. జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. దళిత ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్