డీసీవోను సస్పెండ్ చేయాలి: దళిత సంఘాలు

84చూసినవారు
డీసీవోను సస్పెండ్ చేయాలి: దళిత సంఘాలు
అనంతపురంలో గల అంబేడ్కర్ గురుకుల పాఠశాలలోని అడ్మిషన్స్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన డీసీవో మురళి కృష్ణ అవినీతికి పాల్పడినట్టు ఆధారాలున్నప్పటికీ సస్పెండ్ చేయకుండా విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ప్రజా దళిత విద్యార్థి సంఘాల నాయకులు మధు, చిరంజీవి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో వారు మాట్లాడుతూ వెంటనే ఉన్నాతాధికారులు సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్