టీడీపీ అధ్యక్షుడితో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ భేటీ

62చూసినవారు
టీడీపీ అధ్యక్షుడితో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ భేటీ
మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసును పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్మి నరసింహులు శనివారం కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సన్మానించారు. మొదటి నామినేటెడ్ పోస్టుల జాబితాలో అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా పార్టీని బలోపేతం చేయాలని అధ్యక్షులు సూచించినట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్