తిరుమల లడ్డు వివాదంపై వెంటేనే చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి

78చూసినవారు
తిరుమల లడ్డు వివాదంపై వెంటేనే చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి శుక్రవారం స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తీవ్ర మనోవేధనను కలిగిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడిన ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి. ఆలయ ప్రతిష్ఠ, కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్