అనంతపురం మేయర్ వసీంపై తెలుగు మహిళలు ధ్వజం

79చూసినవారు
అనంతపురం మేయర్ వసీంపై తెలుగు మహిళలు ధ్వజం
అనంతపురంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం అనంతపురం నగర మేయర్ వసీం సలీంపై టీడీపీ మహిళలు ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని మాట్లాడుతూ. మిగిలిన 15 నెలలైనా మేయర్ గా నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నగరంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

సంబంధిత పోస్ట్