మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: ఎమ్మెల్యే

79చూసినవారు
మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: ఎమ్మెల్యే
అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మినారాయణ గురువారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్