మతకలహాలు సృష్టించాలనుకోవడం బాధాకరం: అనంత

82చూసినవారు
మతకలహాలు సృష్టించాలనుకోవడం బాధాకరం: అనంత
స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలనుకోవడం బాధాకరం అన్నారు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్