మంత్రి సవితతో బత్తలపల్లి జడ్పీటీసీ భేటీ

69చూసినవారు
మంత్రి సవితతో బత్తలపల్లి జడ్పీటీసీ భేటీ
మంత్రి సవితను విజయవాడలో బత్తలపల్లి జడ్పీటీసీ కోటి సుధా కలిశారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని మంత్రి సవిత వ్యక్తిగత నివాసంలో కలిసి పలు రాజకీయ, వ్యక్తిగత విషయాలను చర్చించారు. బత్తలపల్లి మండలంలో బీసీలు, చేనేతల సమస్యల పరిష్కారం కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్