ధర్మవరంలో చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్

1541చూసినవారు
ధర్మవరంలో చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్
ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చలివేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ. వేసవికాలం సందర్భంగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చే ప్రజలు అందరూ కూడా మంచినీరు త్రాగాలని కోరారు. అనంతరం ప్రజలకు తాగునీటిని అందజేశారు. ఆర్డీవో వెంకటశివరామి రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్