ఈనెల 29న పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ

74చూసినవారు
తిరుమల తిరుపతి లడ్డూ అపవిత్ర వివాదాస్పదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న దీక్షకు మద్దతుగా ఈనెల 29న ఆదివారం గుంతకల్లులో జరిగే ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పిలుపునిచ్చారు. గురువారం గుంతకల్లులోని ఇల్లూరు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్