కదిరిలో నామినేషన్ లో ర్యాలీలో పాల్గొన్న బైరెడ్డి

82చూసినవారు
కదిరి వైసీపీ అభ్యర్థి మక్బూల్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. అనంతర నామినేషన్ ర్యాలీలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు యువత పోటీపడ్డారు.

సంబంధిత పోస్ట్