చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి: కందికుంట

3677చూసినవారు
కదిరి పట్టణంలో ఈ నెల 28న టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి పర్యటనను విజయవంతం చేయాలనీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పత్రిక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో, ప్రజాగళం పబ్లిక్ మీటింగ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ ఇన్ఛార్జ్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్