స్వర్ణాంధ్ర సాకార యాత్రలో నందమూరి బాలకృష్ణ..

2217చూసినవారు
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ రోజు శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు కదిరిలో బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్