డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మా తల్లిని కోల్పోయాం

85చూసినవారు
కదిరి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ తల్లిని కోల్పోయామని మృతురాలి కుమారుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18వ తేదీ చిన్న అనారోగ్యంతో ప్రభుత్వ వైద్య శాలకు వచ్చామన్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కూడా ఎలాంటి చికిత్స చేయకపోవడంతో బుధవారం ఉదయం తమ తల్లి తులసమ్మ చనిపోయిందన్నారు. సిబ్బంది లేరన్నారు. శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేను బాధితులు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్