తాగునీటి కార్మికులు సమ్మె

75చూసినవారు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం శ్రీరామిరెడ్డి సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగమణి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మద్దతు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్ని గ్రామాలకు త్రాగునీరు బంద్ అయ్యాయి. వెంటనే జీతాల బకాయిలు చెల్లించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్