కళ్యాణదుర్గం: తండాలలో వైద్య సదుపాయాలు కల్పించండి'

68చూసినవారు
కళ్యాణదుర్గం: తండాలలో వైద్య సదుపాయాలు కల్పించండి'
తుఫాను కారణంగా తండాలలో గిరిజనులు అనారోగ్యం పాలవుతున్నారని, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్సలు అందించాలని జి వి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ. గిరిజన తండాలకు అత్యవసర సమయాలలో 108 గ్రామాలకు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల తండాలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్