జియోకి షాక్.. కోటి మంది గుడ్ బై

61చూసినవారు
జియోకి షాక్.. కోటి మంది గుడ్ బై
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌ను పెంచింది. దీంతో రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్స్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి 195.1కి పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్