కళ్యాణదుర్గం: మహిషాసురమర్దని అలంకరణలో వాసవిమాత

81చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం అమ్మవారు మహిషాసురమర్ధని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ద్వాదశ హారతులు పట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు పట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్