వెంకటేశ్వర ఆలయాన్ని శుద్ధి చేసిన కూటమి నాయకులు

82చూసినవారు
జగన్ పిలుపు మేరకు ఆలయాల్లో పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ నాయకులు చేపట్టిన పూజలతో ఆలయాలు అపవిత్రమయ్యాయని కళ్యాణదుర్గం కూటమి నాయకులు దుయ్యబట్టారు. శనివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అవుతో ప్రదక్షిణ చేయించి పసుపు నీళ్లు చల్లి ఆలయాన్ని శుద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్