తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

73చూసినవారు
తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా శ్రీరామిరెడ్డి కార్మికులు సమ్మె చేయడం వల్ల 23వ వార్డ్ లోని న్యూఎస్సీ కాలనీవాసులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు వెంటనే స్పందించి అక్కడ నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి శనివారం నాయకుల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్