వైసిపి, టిడిపి నుండి కాంగ్రెస్ లోకి 30 కుటుంబాలు చేరిక

74చూసినవారు
వైసిపి, టిడిపి నుండి కాంగ్రెస్ లోకి 30 కుటుంబాలు చేరిక
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరా స్వగృహం వద్ద సోమవారం ఆలూడి గ్రామాల నుండి 30 కుటుంబాలు టిడిపి, వైసిపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్