సుబ్రహ్మణ్యస్వామి సేవలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితమ్మ

576చూసినవారు
కృష్ణా జిల్లా మోపిదేవీలో ప్రఖ్యాత గాంచిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం మంత్రి సవితమ్మ దర్శించుకున్నారు. ఆలయఅర్చకులు మంత్రిని సంప్రదాయ రీతిలో స్వాగతంపలికారు. అనంతరం ఆలయంలో మంత్రి పూజలు నిర్వహించారు. అర్చక స్వాముల ఆశ్వీరచనాలు, స్వామిశేష వస్ర్రాలను, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ ఎం. మల్లిఖార్జునరావు, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్