జగన్ పాలన ఇక అంతం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ

588చూసినవారు
జగన్ పాలన ఇక అంతం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ
శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండలం శ్రీరంగ రాజుపల్లి పంచాయతీ, పాపిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సవితమ్మ మాట్లాడుతూ
23 రోజుల తర్వాత రాష్ట్రంలో జగన్ పాలన అంతం కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్