మంత్రి సవితమ్మ పర్యటనను విజయవంతం చేద్దాం: బీజేపీ, జనసేన

81చూసినవారు
మంత్రి సవితమ్మ పర్యటనను విజయవంతం చేద్దాం: బీజేపీ, జనసేన
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖా మంత్రి సవితమ్మ పెనుకొండ నియోజకవర్గంకు ఆదివారం తొలి సారిగా రానున్న సందర్భంగా పర్యటనను విజయవంతం చేద్దాం అని గోరంట్ల బీజేపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, సంతోష్, నాయకులు శంకర్ రెడ్డి, మేదర శ్రీనివాసులు, చిలమత్తూరు వెంకటేష్, వెంకటాచలం లక్ష్మీనారాయణ, హరికృష్ణ, వీర మహిళ కావేరి, కే. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్