పెనుకొండకు 23న మంత్రి సవితమ్మ రాక

58చూసినవారు
పెనుకొండకు 23న మంత్రి సవితమ్మ రాక
రాష్ట్ర మంత్రి గా సవితమ్మ తొలిసారిగా పెనుకొండ నియోజకవర్గంకి ఈ నెల 23వ తేదీన రానుంది. ఈ సందర్బంగా శుక్రవారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ సవితమ్మ కొడికొండ చెక్ పోస్ట్ మీదుగా పెనుకొండ తెదేపా కార్యాలయంకు చేరుకొంటారని తెలిపారు. మంత్రికి అపూర్వ స్వాగతం పలకడానికి మండల వ్యాప్తంగా తెదేపా, బిజెపి, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్