హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి రక్షణ మన బాధ్యత: మంత్రి సవిత

51చూసినవారు
హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి రక్షణ మన బాధ్యత: మంత్రి సవిత
హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి రక్షణ మన బాధ్యత అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో బిసి వెల్పేర్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అనంత్ రామ్, బిసి వెల్పేర్ డైరెక్టర్ కృష్ణమోహన్, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, జిల్లా బిసి సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరం కలిసి పనిచేద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్