గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

564చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బుక్కపట్నం మండల కేంద్రంలో ఈనెల 27న బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ధూపంపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు ఫిర్యాదు మీదకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్