ప్రశాంత వాతావరణం నేలకోల్పడమే లక్ష్యం - సీఐ శివాంజనేయులు

67చూసినవారు
ప్రశాంత వాతావరణం నేలకోల్పడమే లక్ష్యం - సీఐ శివాంజనేయులు
చెన్నేకొత్తపల్లి మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీసుల లక్ష్యమని అందుకోసమే మండల వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం మండల పరిధిలో గల దామజిపల్లి గ్రామం నందు సీఐ. శివాంజనేయులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అక్రమంగా దాచి ఉంచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణసంచా, పెట్రోలు, డీజిల్ పత్రాలు లేని వాహనాలు క్షుణంగా తనిఖీలు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్