బధిరుల విద్యార్థులకు కూచిపూడి నృత్యంమ్యాజిక్ డ్యాన్స్ శిక్షణ

66చూసినవారు
బధిరుల విద్యార్థులకు కూచిపూడి నృత్యంమ్యాజిక్ డ్యాన్స్ శిక్షణ
బుక్కరాయసముద్రంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బధిరుల పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నట్లు కల్చరల్ టీచర్ మురళి తెలిపారు. కూచిపూడి నృత్యం, మ్యాజిక్ షో, డ్యాన్స్ వంటివి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు మొదటి స్థానంలోనూ, నేషనల్లో 3వ స్థానంలో రాణించారన్నారు. ఈ పిల్లలకు డ్యాన్స్ నేర్పించడానికి అవకాశం కల్పించిన ఆర్డీటీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్