వీఆర్ ఓను సస్పెండ్ చేయాలని ఆందోళన

84చూసినవారు
వీఆర్ ఓను సస్పెండ్ చేయాలని ఆందోళన
గార్లదిన్నె మండలం కృష్ణాపురం రైతు మరణానికి కారణమైన బూదేడు వీఆర్ వో మధును సస్పెండ్ చేయాలని.. రైతు సంఘం నాయకులు కలెక్టర్ ఆఫీస్ ముందు బుధవారం ఆందోళన చేశారు. రైతు సూర్యనారాయణ చిత్రపటానికి ముందుగా రైతు సంఘం నాయకులు నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యాదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్