తొలితరం దండోర నేతలకు ఘన సన్మానం

74చూసినవారు
తొలితరం దండోర నేతలకు ఘన సన్మానం
వజ్రకరూరు మండల కేంద్రంలో తొలి తరం దండోరా సీనియర్ నాయకులు మండ్ల బెంజిమెన్ చేసిన సేవలను గుర్తించి మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓబులప్ప ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు తొలితరం దండోరా నేతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా సామాజిక స్వచ్ఛంద సేవా కార్యకర్త బెంజిమెన్ ను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్