బీసీ బాలికల హాస్టల్ ను తనిఖి చేసిన మంత్రి సవిత

67చూసినవారు
బీసీ బాలికల హాస్టల్ ను తనిఖి చేసిన మంత్రి సవిత
అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లోని వసతిగృఃహాన్ని ఆదివారం మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ గదులను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్