గోపురం నిర్మాణ పూజా కార్యక్రమంలో ఎమ్యెల్యే

69చూసినవారు
గోపురం నిర్మాణ పూజా కార్యక్రమంలో ఎమ్యెల్యే
రాయదుర్గం పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శనివారం నిర్వహించిన గోపురం నిర్మాణ పూజా కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్యెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్