ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం

80చూసినవారు
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం
ఆమదాలవలస మున్సిపాలిటీలో యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో.. ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాల ఫిర్యాదు కొరకు 1930కి కాల్ చేయాలన్నారు. ఆన్లైన్ లావాదేవిలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎల్ సిబ్బంది సిహెచ్ వెంకటేష్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్