కనుగులవలసలో టిడిపి శంఖారావం కార్యక్రమం

62చూసినవారు
ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో ఆదివారం ఉదయం శంఖారావం కార్యక్రమం చేపట్టినట్లు మండల టిడిపి అధ్యక్షులు అప్పలసూరన్నాయడు తెలిపారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర అత్యున్నత భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్, జనసేన నాయకులు రామ్మోహన్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్