శ్రీకాకుళం: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

50చూసినవారు
శ్రీకాకుళం: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఎన్నికల్లో తన గెలుపునకు ఎంతగానో సహకరించిన నియోజకవర్గంలో ప్రజల సహకారం, అభిమానం మరువలేనిదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం అన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీ వాసులు ఎమ్మెల్యే సాధనంగా ఆహ్వానించిన, ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఘన స్వాగతం పలికి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్